15 వరకు మద్దతు ధరతో కందుల కొనుగోళ్లు | - | Sakshi
Sakshi News home page

15 వరకు మద్దతు ధరతో కందుల కొనుగోళ్లు

Apr 9 2025 1:30 AM | Updated on Apr 9 2025 2:48 PM

అనంతపురం అగ్రికల్చర్‌: కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) క్వింటా రూ.7,550 ప్రకారం కందుల కొనుగోళ్ల కార్యక్రమం ఈ నెల 15న ముగుస్తుందని మార్క్‌ఫెడ్‌ జిల్లా మేనేజర్‌ పెన్నేశ్వరి తెలిపారు. ఈ మేకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇప్పటి వరకూ 7,900 మంది రైతుల నుంచి 10,687 మెట్రిక్‌ టన్నుల కందులు కొనుగోలు చేయగా, ఇందులో 6,886 మంది రైతులకు రూ.59 కోట్ల మేర చెల్లింపులు చేశామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement