సంక్రాంతికి మరో 2 ప్రత్యేక రైళ్లు | Another Two Special Trains For Sankranthi | Sakshi
Sakshi News home page

సంక్రాంతికి మరో 2 ప్రత్యేక రైళ్లు

Published Thu, Jan 6 2022 7:53 AM | Last Updated on Thu, Jan 6 2022 8:37 AM

Another Two  Special Trains For Sankranthi - Sakshi

రైల్వేస్టేషన్‌ (విజయవాడ పశ్చిమ): సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ మీదుగా మరో 2 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు బుధవారం తెలిపారు. తిరుపతి–కాచిగూడ ప్రత్యేక రైలు (82721) ఈ నెల 16న సాయంత్రం 5 గంటలకు తిరుపతిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 6.40 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది.

నర్సాపూర్‌–కాచిగూడ ప్రత్యేక రైలు (82722) ఈ నెల 17న సాయంత్రం 6 గంటలకు నర్సాపూర్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 4.50 గంటలకు కాచిగూడ చేరుకుంటుందని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement