Tirumala: శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు | Huge Devotees Crowd at Tirumala | Sakshi
Sakshi News home page

Tirumala: శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు

May 30 2024 7:39 AM | Updated on May 30 2024 7:44 AM

Huge Devotees Crowd at Tirumala

తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. శ్రీవారి దర్శనానికి 31 కంపార్టుమెంట్లో వేచిఉన్న భక్తులు. నిన్న 73,811  మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 34,901 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ 3.19 కోట్లు. రూ.300 ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోందని వెల్లడించింది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement