
సాక్షి, ఆటోనగర్(విజయవాడతూర్పు): గుజరాత్ రాష్ట్రం ఉదయ్పూర్లో గురువారం రాత్రి జరిగిన మిసెస్ ఇండియా–2021 అందాల పోటీల్లో విజయవాడ పటమటకు చెందిన బిల్లుపాటి దుర్గా శివనాగమల్లేశ్వరి ప్రథమ స్థానం సాధించింది. ఈ మేరకు ఆమె తండ్రి సుంకర దుర్గాప్రసాద్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కుటుంబ సభ్యులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నట్టు పేర్కొన్నారు.
చదవండి: (ఒమిక్రాన్కు ఆనందయ్య మందు)
Comments
Please login to add a commentAdd a comment