![Two youth drown away in thanthadi beach Parawada - Sakshi](/styles/webp/s3/article_images/2023/01/14/parawada.jpg.webp?itok=P-VzPB-t)
ప్రతీకాత్మకచిత్రం
సాక్షి, అనకాపల్లి: పరవాడ తంతడి బీచ్లో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. గల్లంతయినవారు అనకాపల్లికి చెందిన కడలి లీలా ప్రసాద్, లక్ష్మీవర్మగా గుర్తించారు. వీరిలో లీలా ప్రసాద్ మృతదేహాం లభ్యంకాగా, లక్ష్మీవర్మ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
చదవండి: (400 కిలోమీటర్లు.. రూ.568 కోట్లు.. మూడు జిల్లాలను కలుపుతూ జాతీయ రహదారి)
Comments
Please login to add a commentAdd a comment