
సాక్షి,తాడేపల్లి : వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం గుంటూరులో పర్యటించనున్నారు. గిట్టుబాటు ధరల్లేక అల్లాడుతున్న మిర్చి రైతులను కలవనున్నారు. పర్యటనలో భాగంగా మిర్చి మార్కెట్ యార్డును సందర్శించనున్నారు.
Published Tue, Feb 18 2025 3:51 PM | Last Updated on Tue, Feb 18 2025 6:48 PM
సాక్షి,తాడేపల్లి : వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం గుంటూరులో పర్యటించనున్నారు. గిట్టుబాటు ధరల్లేక అల్లాడుతున్న మిర్చి రైతులను కలవనున్నారు. పర్యటనలో భాగంగా మిర్చి మార్కెట్ యార్డును సందర్శించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment