నేడు తాడేపల్లికి వైఎస్‌ జగన్‌ | YS Jagan Will Reach Tadepally On July 2nd From Bengaluru, See Details Inside | Sakshi
Sakshi News home page

నేడు తాడేపల్లికి వైఎస్‌ జగన్‌

Jul 2 2024 10:56 AM | Updated on Jul 2 2024 3:57 PM

YS Jagan Will Reach Tadepally On July 2nd

సాక్షి, తాడేపల్లి: వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఈరోజు(మంగళవారం) సాయంత్రం తాడేపల్లికి రానున్నారు. కొద్దిరోజుల విశ్రాంతి అనంతరం వైఎస్‌ జగన్‌ తాడేపల్లికి చేరుకున్నారు.

కాగా, ఎన్నికల ఫలితాల అనంతరం వైఎస్‌ జగన్‌ తన సొంత జిల్లా అయిన వైఎస్సార్‌ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలను కలుసుకున్నారు. వారి నుంచి వినతులను స్వీకరించారు. అనంతరం, అక్కడి నుంచి కుటుంబ సభ్యులతో సహా బెంగళూరుకు వెళ్లారు.  కొద్దిరోజుల విశ్రాంతి అనంతరం వైఎస్‌ జగన్‌ నేడు తాడేపల్లికి రానున్నారు. 

నేడు తాడేపల్లికి వైఎస్ జగన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement