రాయచోటి అర్బన్ : వైద్య, ఆరోగ్య శాఖలో ఉద్యోగుల సేవలు మరువలేనివని అడిషనల్ డీఎంఅండ్హెచ్ఓ శైలజ, ఆర్ఐఓ ఉషశ్రీ అన్నారు. రాయచోటిలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిగా పనిచేసి పదవీ విరమణ చేసిన డాక్టర్ కొండయ్యకు స్థానిక డీఎంహెచ్ఓ కార్యాలయంలో సోమవారం వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొండయ్య విధులను అంకితభావంతో నిర్వర్తించడంతోపాటు ఉద్యోగుల పట్ల సానుకూలతతో వ్యవహరించారన్నారు. క్రమశిక్షణ, నిజాయితీకి మారు పేరుగా నిలిచారన్నారు. డాక్టర్ కొండయ్య మాట్లాడుతూ ఉద్యోగులంతా నిబద్ధతతో పనిచేసి తగు గుర్తింపు పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో రియాజ్బేగ్, విష్ణువర్దన్రెడ్డి, దేవశిరోమణి, ఓబుళరెడ్డి, రవికుమార్, మునీవర్, ప్రసాద్, ప్రసాద్యాదవ్, వెంక టేశ్వర రెడ్డి, దేవేంద్ర, బలరాం, మహాదేవ, వేణుగోపాల్రెడ్డి, శివారెడ్డి, శ్రీనివాసులురెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Breadcrumb
- HOME
ఉద్యోగుల సేవలు మరువలేనివి
Apr 1 2025 1:03 PM | Updated on Apr 1 2025 3:41 PM
Advertisement
Related News By Category
-
చెరువుకు చెర
టాక్స్ఫోర్స్: సాగుకు, పట్టణ ప్రజలకు పర్యాటక ప్రాంతంగా ఉన్న చెరువులను అక్రమార్కులు చెరపడుతున్నారు. రాయచోటి పట్టణ సమీపంలోని ఇనాయత్ ఖాన్ చెరువు ఆక్రమణకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి సమీప బంధువు...
-
కూచిపూడిలో ప్రతిభ
రాయచోటి జగదాంబసెంటర్: కూచిపూడి నృత్య ప్రదర్శనలో రాయచోటికి చెందిన హేమశ్రీ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించారు. 2023 డిసెంబర్ 24న హైదరాబాద్లో జరిగిన నృత్య ప్రదర్శనలో హేమశ్రీ విశేష ప్రతిభ కనబరి...
-
గిట్టుబాటు ధరలు కల్పించాలి
ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం, అధికారులు స్పందించి మామిడికాయలకు గిట్టుబాటు ధర కల్పించడంపై రైతులతో సంప్రదించాలి. పంటకు తగ్గట్టుగా గిట్టుబాటు ధర కల్పించాలి. మామిడి జ్యూస్ ఫ్యాక్టరీ యజమానులతో ప్రభుత్వం సం...
-
గొర్రెలకు ఉచిత వ్యాధి నిరోధక టీకాలు
– జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి గుణశేఖర్ రాజంపేట రూరల్ : జిల్లా పరిధిలోని గొర్రెలకు నీలి నాలుక బ్లూ టంగ్ వ్యాధి నిరోధక టీకాలను ఉచితంగా అందించనున్నట్లు జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి డాక్టర్ గుణశేఖర్...
-
ఆరుగురు పగటి దొంగలు అరెస్ట్
మదనపల్లె రూరల్ : తాళం వేసిన ఇళ్లను గుర్తించి, పగటిపూట దొంగతనాలకు పాల్పడే ఆరుగురు దొంగలను అరెస్ట్ చేసి, సుమారు రూ.20 లక్షల విలువచేసే నగలు, వెండి, నగదు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ మహేంద్ర తెలిపారు....
Related News By Tags
-
చెరువుకు చెర
టాక్స్ఫోర్స్: సాగుకు, పట్టణ ప్రజలకు పర్యాటక ప్రాంతంగా ఉన్న చెరువులను అక్రమార్కులు చెరపడుతున్నారు. రాయచోటి పట్టణ సమీపంలోని ఇనాయత్ ఖాన్ చెరువు ఆక్రమణకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి సమీప బంధువు...
-
కూచిపూడిలో ప్రతిభ
రాయచోటి జగదాంబసెంటర్: కూచిపూడి నృత్య ప్రదర్శనలో రాయచోటికి చెందిన హేమశ్రీ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించారు. 2023 డిసెంబర్ 24న హైదరాబాద్లో జరిగిన నృత్య ప్రదర్శనలో హేమశ్రీ విశేష ప్రతిభ కనబరి...
-
గిట్టుబాటు ధరలు కల్పించాలి
ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం, అధికారులు స్పందించి మామిడికాయలకు గిట్టుబాటు ధర కల్పించడంపై రైతులతో సంప్రదించాలి. పంటకు తగ్గట్టుగా గిట్టుబాటు ధర కల్పించాలి. మామిడి జ్యూస్ ఫ్యాక్టరీ యజమానులతో ప్రభుత్వం సం...
-
గొర్రెలకు ఉచిత వ్యాధి నిరోధక టీకాలు
– జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి గుణశేఖర్ రాజంపేట రూరల్ : జిల్లా పరిధిలోని గొర్రెలకు నీలి నాలుక బ్లూ టంగ్ వ్యాధి నిరోధక టీకాలను ఉచితంగా అందించనున్నట్లు జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి డాక్టర్ గుణశేఖర్...
-
ఆరుగురు పగటి దొంగలు అరెస్ట్
మదనపల్లె రూరల్ : తాళం వేసిన ఇళ్లను గుర్తించి, పగటిపూట దొంగతనాలకు పాల్పడే ఆరుగురు దొంగలను అరెస్ట్ చేసి, సుమారు రూ.20 లక్షల విలువచేసే నగలు, వెండి, నగదు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ మహేంద్ర తెలిపారు....
Advertisement