ప్రభుత్వానికి ఎస్‌బీఐ డివిడెండ్‌ @ రూ.6,959 కోట్లు SBI paid a dividend of Rs 6,959 crore for the financial year 2023-24 to the government. Sakshi
Sakshi News home page

ప్రభుత్వానికి ఎస్‌బీఐ డివిడెండ్‌ @ రూ.6,959 కోట్లు

Published Sat, Jun 22 2024 6:10 AM | Last Updated on Sat, Jun 22 2024 9:10 AM

SBI pays Rs 6,959 crore dividend to govt, BoM gives Rs 857 crore for FY24

న్యూఢిల్లీ:  ప్రభుత్వరంగ బ్యాంక్‌ ఎస్‌బీఐ 2023–24 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.6,959 కోట్ల డివిడెండ్‌ను శుక్రవారం కేంద్ర ప్రభుత్వానికి చెల్లించింది. ఈ మేరకు డివిడెండ్‌ చెక్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఎస్‌బీఐ చైర్మన్‌ దినేష్‌ కుమార్‌ ఖరా అందించారు. 

ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ ఎక్స్‌ ప్లాట్‌ఫామ్‌పై ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేరుపై రూ.13.70 చొప్పున ఎస్‌బీఐ వాటాదారులకు డివిడెండ్‌ ప్రకటించడం గమనార్హం.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement