ప్రభుత్వానికి ఎస్‌బీఐ డివిడెండ్‌ @ రూ.6,959 కోట్లు SBI paid a dividend of Rs 6,959 crore for the financial year 2023-24 to the government. Sakshi
Sakshi News home page

ప్రభుత్వానికి ఎస్‌బీఐ డివిడెండ్‌ @ రూ.6,959 కోట్లు

Published Sat, Jun 22 2024 6:10 AM | Last Updated on Sat, Jun 22 2024 9:10 AM

SBI pays Rs 6,959 crore dividend to govt, BoM gives Rs 857 crore for FY24

న్యూఢిల్లీ:  ప్రభుత్వరంగ బ్యాంక్‌ ఎస్‌బీఐ 2023–24 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.6,959 కోట్ల డివిడెండ్‌ను శుక్రవారం కేంద్ర ప్రభుత్వానికి చెల్లించింది. ఈ మేరకు డివిడెండ్‌ చెక్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఎస్‌బీఐ చైర్మన్‌ దినేష్‌ కుమార్‌ ఖరా అందించారు. 

ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ ఎక్స్‌ ప్లాట్‌ఫామ్‌పై ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేరుపై రూ.13.70 చొప్పున ఎస్‌బీఐ వాటాదారులకు డివిడెండ్‌ ప్రకటించడం గమనార్హం.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement