ఇంకెప్పుడు..?
మాకు ప్రత్యేక పరికరాల అవసరం ఏంటో ప్రభుత్వానికి తెలియదా..? జిల్లా మొత్తం వరసగా క్యాంపులు పెట్టారు. నాలుగు వేలకు పైగా దరఖాస్తులు వస్తే, వాటిని అధికారులు భద్రంగా దాచుకున్నట్టున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి నెలలు గడుస్తున్నా, పరికరాలు ఇవ్వకుంటే ఎట్లా..? ఓ దివ్యాంగుడికి ట్రైసైకిల్ మంజూరు చేయించేందుకు ఏడీ చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా స్పందన లేదు. అయితే కార్యాలయం వద్ద ఉన్న ట్రైసైకిళ్లు తుప్పు పట్టిపోతున్నా పట్టించుకోవడం లేదు.
– కొణతం చంద్రశేఖర్, నిరుద్యోగ
వికలాంగ సంఘం జేఏసీ అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment