కాణిపాకంలో ఇంటలిజెన్స్ డీఐజీ
కాణిపాకం : శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని మంగళవారం ఇంటలిజెన్స్ డీఐజీ ప్రకాష్ దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. వేద ఆశీర్వచన మండపంలో పండితులు ఆశీర్వచనాలు చేసి తీర్థప్రసాదాలు ,చిత్రపటాన్ని అందజేశారు. ఈఓ పెంచల కిషోర్, ఏఈఓ ప్రసాద్, సూపరింటెండెంట్ వాసు, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడు, కాణిపాక ఎస్ఐ ధరణిధర ఉన్నారు.
డీఐజీకి చిత్రపటం అందజేస్తున్న ఈఓ
Comments
Please login to add a commentAdd a comment