![Ed Searches In Brightcom Company In Hyderabad - Sakshi](/styles/webp/s3/article_images/2023/08/24/ed.jpg.webp?itok=O96oFjSN)
సాక్షి, హైదరాబాద్: నగరంలోని బ్రైడ్ కామ్ కంపెనీలో ఈడీ సోదాలు చేపట్టింది. సెబి ఫిర్యాదుతో బ్రైట్ కామ్ గ్రూప్ కంపెనీ ప్రమోటర్లు, డైరెక్టర్ల ఇళ్లలో ఈడీ అధికారులు తనిఖీలు జరిపారు.
డైరెక్టర్ మురళీమోహన్ ఇంట్లో రూ.3 కోట్లకు పైగా నగదు సీజ్ చేశారు. సురేష్కుమార్రెడ్డి, నరేష్ ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. స్టాక్ ఎక్ఛ్సేంజ్లో అనధికారికరంగా కొనుగోళ్లు, అమ్మకాలు జరిపినట్లు ఈడీ గుర్తించింది.
Comments
Please login to add a commentAdd a comment