బత్తాయి, ఆపిల్, క్యారెట్, బీట్ రూట్, టమోటా, కీరా, సొరకాయ, పార్సీలే ఆకులను సమపాళ్లల్లో తీసుకుని చిటికెడు పసుపు వేసి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో తగినన్ని నీళ్లు కలుపుకోవాలి. వడగట్టి తాగాలి. ఈ జ్యూస్ను నిత్యం తాగడం వల్ల మంచి ఆరోగ్యంతోపాటు, మెరిసే చర్మం మీ సొంతమవుతుంది. పరగడుపున తాగితే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
పానీయం
Published Sat, Feb 18 2023 3:38 AM | Last Updated on Sat, Feb 18 2023 3:38 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment