
ఈ ఎండకాలంలో ముఖ్యంగా గర్భిణులు, బాలింతలు చాలా జాగ్రత్తలు పాటించాలి. వీరు చ ల్లని వాతావరణంలో ఎక్కువగా ఉండాలి. ఎక్కువగా నిద్ర పోవాలి. ఎండలో ఎక్కువ సేపు తిరిగితే అబార్షన్ అయ్యే అవకాశాలున్నాయి. సమతుల్య ఆహారం, ఐరన్, కాల్షియం ఎక్కువగా తీసుకోవాలి. 4 లీటర్లకు పైగా నీరు తీసుకోవాలి లేకుంటే మూత్రంలో ఇన్ఫెక్షన్ అవుతుంది. సీజేరియన్ అయిన బాలింతలు చల్లడి వాతవరణంలో ఉండాలి లేకుంటే కుట్లు మానకుండా ఇన్ఫెక్షన్ అవుతుంది.
– డాక్టర్ విజయలక్ష్మి, గైనకాలజిస్ట్, కామారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment