●ఆశలు వదిలేసుకుని... | - | Sakshi
Sakshi News home page

●ఆశలు వదిలేసుకుని...

Published Sun, Feb 16 2025 12:27 AM | Last Updated on Sun, Feb 16 2025 12:24 AM

●ఆశలు వదిలేసుకుని...

●ఆశలు వదిలేసుకుని...

పాలేరు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో మిర్చి తోటలను వైరస్‌ ఆశించింది. ఎన్ని

మందులు పిచికారీ

చేసినా ఫలితం ఉండడం లేదని రైతులు

వాపోతున్నారు. మళ్లీమళ్లీ

మందులు కొట్టినా

పెట్టుబడి పెరగడమే తప్ప వైరస్‌ నుంచి

పంటను కాపాడుకోలేక విధిలేని పరిస్థితుల్లో పశువులను మేపుతున్నారు. నియోజకవర్గంలో

వందల ఎకరాల్లో ఇదే పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది. కూసుమంచి మండలం పోచారంలోని

ఓ రైతు మిరప తోటలో ఆవులను మేపుతున్న దృశ్యమే ఇది. – ఖమ్మం రూరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement