ఖమ్మంరూరల్ : తాను తీసుకున్న పంట రుణం మాఫీ కాలేదంటూ ఖమ్మం రూరల్ మండలం తీర్థాల గ్రామానికి చెందిన భూక్యా నాగేశ్వరరావు మిరప కల్లంలో కూర్చుని, మిర్చి దండ మెడలో వేసుకుని గురువారం వినూత్న రీతిలో నిరసన తెలిపాడు. రూ.2లక్షల లోపు రుణం మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, అంతకంటే ఎక్కువ ఉన్న మొత్తాన్ని తాను బ్యాంకులో జమ చేసినా.. నేటికీ మాఫీ కాలేదని వాపోయాడు. రూ. లక్షల్లో పెట్టుబడి పెట్టి మిర్చి సాగు చేస్తే ఇప్పుడు పంటకు గిట్టుబాబు ధర రావడం లేదని, ఆ అప్పు ఎలా తీర్చాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తక్షణమే రూ.2 లక్షల రుణమాఫీ అమలు చేయాలని కోరాడు.
Breadcrumb
- HOME
రుణమాఫీ చేయలేదని రైతు వినూత్న నిరసన
Mar 28 2025 1:49 AM | Updated on Mar 28 2025 1:47 AM
Advertisement
Related News By Category
-
రక్తం పంచుతున్న బంధువులు
● రక్తదానంతో ప్రాణదాతలుగా గుర్తింపు ● తలసేమియా బాధితులతో పాటు గర్భిణులకు చేయూత ● రెడ్క్రాస్, సంకల్ప సంస్థల అవగాహనతో ముందుకు.. నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం ఖమ్మంమయూరిసెంటర్: ఓ ప్రాంతం కాదు.. ఒకే ...
-
కళాశాలలో ప్రవేశాలు పెరగాలి
తిరుమలాయపాలెం: పిండిప్రోలు ప్రభుత్వ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రవేశాల సంఖ్య పెరిగేలా అధ్యాపకులు విస్తృత ప్రచారం నిర్వహించాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అఽధికారి రవిబాబు సూచించారు. కళాశాలకు శుక్...
-
అవగాహనతోనే టీబీ నియంత్రణ
వైరా: టీబీ సోకడానికి కారణాలు, చికిత్సపై అందరూ అవగాహన కలిగి ఉండాలని, తద్వారా వ్యాధి నియంత్రణ సాధ్యమవుతుందని డీఎంహెచ్ఓ డాక్టర్ కళావతిబాయి, జిల్లా క్షయవ్యాధి నివారణాధికారి డాక్టర్ వరికూటి సుబ్బారావు స...
-
సివిల్స్ అభ్యర్థులకు లాంగ్ టర్మ్ శిక్షణ
ఖమ్మంమయూరిసెంటర్: ఉమ్మడి జిల్లాలో డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు సివిల్ సర్వీసెస్–2026 కోసం లాంగ్ టర్మ్ శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీలత ఒక ప్రకటనలో తెలిపారు. ఈమేరకు జూ...
-
●ఈ తిప్పలు ఎన్నాళ్లు..
ఒకే గది, 55 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లు... ఇదీ ఖమ్మం 57వ డివిజన్లోని దివ్యాంగుల కాలనీ ప్రభుత్వ పాఠశాల పరిస్థితి. మొత్తం 55మందిలో 30మందికి పైగా విద్యార్థులు హాజరవుతుండగా ఒకేగదిలో 1నుంచి 5వ తరగతి...
Related News By Tags
-
రక్తం పంచుతున్న బంధువులు
● రక్తదానంతో ప్రాణదాతలుగా గుర్తింపు ● తలసేమియా బాధితులతో పాటు గర్భిణులకు చేయూత ● రెడ్క్రాస్, సంకల్ప సంస్థల అవగాహనతో ముందుకు.. నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం ఖమ్మంమయూరిసెంటర్: ఓ ప్రాంతం కాదు.. ఒకే ...
-
కళాశాలలో ప్రవేశాలు పెరగాలి
తిరుమలాయపాలెం: పిండిప్రోలు ప్రభుత్వ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రవేశాల సంఖ్య పెరిగేలా అధ్యాపకులు విస్తృత ప్రచారం నిర్వహించాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అఽధికారి రవిబాబు సూచించారు. కళాశాలకు శుక్...
-
అవగాహనతోనే టీబీ నియంత్రణ
వైరా: టీబీ సోకడానికి కారణాలు, చికిత్సపై అందరూ అవగాహన కలిగి ఉండాలని, తద్వారా వ్యాధి నియంత్రణ సాధ్యమవుతుందని డీఎంహెచ్ఓ డాక్టర్ కళావతిబాయి, జిల్లా క్షయవ్యాధి నివారణాధికారి డాక్టర్ వరికూటి సుబ్బారావు స...
-
సివిల్స్ అభ్యర్థులకు లాంగ్ టర్మ్ శిక్షణ
ఖమ్మంమయూరిసెంటర్: ఉమ్మడి జిల్లాలో డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు సివిల్ సర్వీసెస్–2026 కోసం లాంగ్ టర్మ్ శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీలత ఒక ప్రకటనలో తెలిపారు. ఈమేరకు జూ...
-
●ఈ తిప్పలు ఎన్నాళ్లు..
ఒకే గది, 55 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లు... ఇదీ ఖమ్మం 57వ డివిజన్లోని దివ్యాంగుల కాలనీ ప్రభుత్వ పాఠశాల పరిస్థితి. మొత్తం 55మందిలో 30మందికి పైగా విద్యార్థులు హాజరవుతుండగా ఒకేగదిలో 1నుంచి 5వ తరగతి...
Advertisement