కృష్ణాజిల్లా | - | Sakshi
Sakshi News home page

కృష్ణాజిల్లా

Mar 24 2025 2:32 AM | Updated on Mar 24 2025 2:33 AM

సోమవారం శ్రీ 24 శ్రీ మార్చి శ్రీ 2025

నేడు ‘మీ కోసం’

చిలకలపూడి: కలెక్టరేట్‌లో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కలెక్టర్‌ డీకే బాలాజీ ఆదివారం తెలిపారు. డివిజన్‌, మండలస్థాయిల్లోనూ కార్యక్రమం కొనసాగుతుందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

కిక్కిరిసిన కార్తికేయుని ఆలయం

మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం ఆదివారం కోలాహలంగా మారింది. నాగపుట్ట, నాగ మల్లి వృక్షం వద్ద భక్తుల రద్దీ ఏర్పడింది.

ఇసుక.. కూటమి నేతలకు కాసులు కురిపిస్తోంది. ఎలాంటి నిబంధనలు వారికి వర్తించడం లేదు. తమకు నగదు చెల్లిస్తే చాలు ఎంతైనా లోడ్‌ చేసేస్తామంటూ బహిరంగంగా ప్రచారం చేసుకుంటున్నారు. బిల్లు కావాలంటే రూ. 10వేలు, బిల్లు వద్దనుకుంటే రూ. 8వేలు చెల్లిస్తేచాలట.. 20 టన్నుల నుంచి 40 టన్నుల వరకూ లోడ్‌ చేసేస్తామని ఓపెన్‌ ఆఫర్‌ ఇచ్చేస్తున్నారు. అర్ధరాత్రి వేళ లారీలకు లారీలు రాష్ట్ర సరిహద్దులను దాటించేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం నామమాత్రపు దాడులతో సరిపెడుతూ కాలం గడుపుతున్నారు.

తోట్లవల్లూరు మీదుగా రాత్రి వేళ యథేచ్ఛగా సాగుతున్న ఇసుక రవాణా

ఇఫ్తార్‌ సహరి

(సోమ) (మంగళ)

విజయవాడ 6.24 4.50

మచిలీపట్నం 6.23 4.49

7

అదే పంథా..

న్యూస్‌రీల్‌

కృష్ణాజిల్లా1
1/5

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా2
2/5

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా3
3/5

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా4
4/5

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా5
5/5

కృష్ణాజిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement