పెరిగిన టోల్‌ చార్జీలు | - | Sakshi
Sakshi News home page

పెరిగిన టోల్‌ చార్జీలు

Apr 1 2025 12:42 PM | Updated on Apr 1 2025 3:18 PM

పెరిగిన టోల్‌ చార్జీలు

పెరిగిన టోల్‌ చార్జీలు

● ఎన్‌హెచ్‌–363పై రూ.5నుంచి రూ.20వరకు పెంపు ● అర్ధరాత్రి నుంచే మందమర్రి, సరండి వద్ద అమలు

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఆర్థిక సంవత్సరం ము గియడంతో సోమవారం అర్ధరాత్రి నుంచి టోల్‌ చా ర్జీలు పెరగనున్నాయి. జాతీయ, రాష్ట్రీయ రహదా రుల్లో కొన్ని చోట్ల పెరిగే అవకాశం ఉండగా, మ రి కొన్ని చోట్ల తగ్గే అవకాశం ఉంది. మంచిర్యాల నుంచి చంద్రాపూర్‌ వెళ్లే జాతీయ రహదారి–363పై చా ర్జీలు పెరగనున్నాయి. ఈ జాతీయ రహదారి మ హారాష్ట్ర సరిహద్దు వరకు మొత్తం 94కిలోమీటర్లు ఉండగా, మంచిర్యాల జిల్లా మందమర్రి, ఆసిఫా బాద్‌ జిల్లా వాంకిడి మండలం సరండి వద్ద టోల్‌ప్లాజాలు ఉన్నాయి. ఈ రెండు చోట్ల పెరిగిన ధరలు వ చ్చే ఏడాది మార్చి 31వరకు అమల్లో ఉంటాయి. ఇ క్కడి ట్రాఫిక్‌, నిర్వహణ తదితరవన్నీ లెక్కగట్టి ఎన్‌హెచ్‌ అధికారులు పెంపు రుసుం కోసం ప్రతిపాదనలు పంపగా, ఆమోదించారు. గతేడాదితో పోలిస్తే కనీసం రూ.10నుంచి రూ.20వరకు పెరిగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement