ప్రముఖ పోలీసాఫీసర్ అవినాష్ మిశ్రా జీవితం ఆధారంగా ఓ వెబ్ సిరీస్ తెరకెక్కనుంది. ఈ వెబ్ సిరీస్లో టైటిల్ రోల్లో బాలీవుడ్ నటుడు రణ్దీప్ హుడా నటించనున్నారు. ఈ సిరీస్ ద్వారా వెబ్ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు రణ్దీప్. నీరజ్ పతాక్ దర్శకత్వం వహించనున్న ఈ సిరీస్కు ‘ఇన్స్పెక్టర్ అవినాష్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. డిసెంబర్లో చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఉత్తర్ ప్రదేశ్లో చిత్రీకరణ జరగనుంది. ‘‘ఇదో స్ఫూర్తివంతమైన కథ. ఇలాంటి సూపర్ పోలీస్ కథను అందరికీ చెప్పడం చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు రణ్దీప్ హుడా.
ఇన్స్పెక్టర్ అవినాష్
Published Sun, Nov 29 2020 12:42 AM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- తెలంగాణలోకి మావోయిస్టులు?
- కార్ పూలింగ్.. వేర్వేరు పనివేళలు
- ప్రపంచంలోనే ఎత్తైన బ్రిడ్జిపై మొదటి రైలు.. ఆనంద్ మహీంద్రా ట్వీట్
- రిటైర్మెంట్ వెనక్కి తీసుకుంటా.. మళ్లీ పాక్ తరపున ఆడుతా: మాలిక్
- నీట్ పేపర్లీక్ సూత్రధారి నితీషే.. తేజస్వియాదవ్
- ఇన్స్టాగ్రామ్ సరికొత్త ఫీచర్.. ఇదెలా పనిచేస్తుందటే?
- ఫిక్సింగ్ ఆరోపణలు.. స్పందించిన పాక్ బోర్డు!
- అంబానీ ప్రేయసి: ఈ ఒక్క లుక్ విలువ రూ. 1002కోట్లు! నమ్ముతారా?
- స్టార్ హీరో ఒంటరిగా రమ్మని పిలిచాడు: హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
- కేజ్రీవాల్ బెయిల్ రద్దు పిటిషన్పై తీర్పు రిజర్వ్
Advertisement