అవస్థలు పడుతున్నాం..
చిన్నచిన్న పనులకు మండల కేంద్రాలకు వెళ్లాల్సి వస్తుండటంతో దూర, వ్యయభారం అవుతోంది. ఒక్కోసారి రోజుల తరబడి తిరగాల్సి వస్తుండటంతో అవస్థలు పడుతున్నాం. ఉన్నతాధికారులు స్పందించి గ్రామాల్లో టీ–ఫైబర్ సేవలు అందించాలి. – కొమిరె చెన్నకేశవులు,
కాంసానిపల్లి, ఉప్పునుంతల మండలం
ఉన్నతాధికారుల
దృష్టికి తీసుకెళ్తాం..
జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల్లో టీ– ఫైబర్కు సంబంధించిన పరికరాలను బిగించారు. విద్యుత్ కనెక్షన్లు కూడా ఇచ్చారు. వాటి నుంచి గ్రామ పంచాయతీలకు ఎలాంటి సేవలు అందడం లేదు. ఈ విషయంపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. సేవలు అందుబాటులోకి వస్తే పనులు సులభతరం అవుతాయి. – రామ్మోహన్రావు, డీపీఓ
Comments
Please login to add a commentAdd a comment