తెలంగాణకు 300 ఎలక్ట్రిక్‌ బస్సులు | 300 electric buses for Telangana: Bhupathi Raju Srinivasavarma | Sakshi
Sakshi News home page

తెలంగాణకు 300 ఎలక్ట్రిక్‌ బస్సులు

Published Sat, Aug 10 2024 1:58 AM | Last Updated on Sat, Aug 10 2024 1:58 AM

300 electric buses for Telangana: Bhupathi Raju Srinivasavarma

సాక్షి, న్యూఢిల్లీ: ఫేమ్‌ ఇండియా పథకం రెండో దశలో భాగంగా తె లంగాణకు 300 ఎలక్ట్రి క్‌ బస్సులు మంజూరు చేశామని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాసవర్మ తెలిపారు. 

2019 నుంచి ఈ ఏడాది ఆగస్టు 6 వరకు తెలంగాణకు  ఒక్క ఎలక్ట్రిక్‌ బస్సును కూడా ఇవ్వలేదని శుక్ర వారం రాజ్యసభలో కాంగ్రెస్‌ ఎంపీ అనిల్‌ కు మార్‌ యాదవ్‌ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఫేమ్‌ రెండో దశలో దేశ వ్యాప్తంగా మొత్తం 6,862 ఎలక్ట్రిక్‌ బస్సులను వివిధ రాష్ట్రాలకు అందించాల్సి ఉండగా, 4,901 బస్సులను అందించామన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement