తెలంగాణకు 300 ఎలక్ట్రిక్‌ బస్సులు | 300 electric buses for Telangana: Bhupathi Raju Srinivasavarma | Sakshi
Sakshi News home page

తెలంగాణకు 300 ఎలక్ట్రిక్‌ బస్సులు

Published Sat, Aug 10 2024 1:58 AM | Last Updated on Sat, Aug 10 2024 1:58 AM

300 electric buses for Telangana: Bhupathi Raju Srinivasavarma

సాక్షి, న్యూఢిల్లీ: ఫేమ్‌ ఇండియా పథకం రెండో దశలో భాగంగా తె లంగాణకు 300 ఎలక్ట్రి క్‌ బస్సులు మంజూరు చేశామని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాసవర్మ తెలిపారు. 

2019 నుంచి ఈ ఏడాది ఆగస్టు 6 వరకు తెలంగాణకు  ఒక్క ఎలక్ట్రిక్‌ బస్సును కూడా ఇవ్వలేదని శుక్ర వారం రాజ్యసభలో కాంగ్రెస్‌ ఎంపీ అనిల్‌ కు మార్‌ యాదవ్‌ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఫేమ్‌ రెండో దశలో దేశ వ్యాప్తంగా మొత్తం 6,862 ఎలక్ట్రిక్‌ బస్సులను వివిధ రాష్ట్రాలకు అందించాల్సి ఉండగా, 4,901 బస్సులను అందించామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement