బాసర ఆలయ హుండీ లెక్కింపు | - | Sakshi
Sakshi News home page

బాసర ఆలయ హుండీ లెక్కింపు

Mar 29 2025 12:06 AM | Updated on Mar 29 2025 12:06 AM

బాసర ఆలయ హుండీ లెక్కింపు

బాసర ఆలయ హుండీ లెక్కింపు

బాసర: నిర్మల్‌ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ హూండీని శుక్రవారం ఆలయ అధికారులు లెక్కించారు. ఉదయం 10 గంటలకు అమ్మవారి ఆలయ అక్షరాభ్యా స మండపంలో 43 రోజుల హుండీ లెక్కింపు ను చేపట్టారు. భక్తులు సమర్పించిన కానుకలు, హుండీల ద్వారా నగదు రూపంలో రూ. 53,36,176, బంగారం 73 గ్రాములు, వెండి 2 కిలోల 100 గ్రాములు, విదేశీ కరెన్సీ 21 నోట్లు వచ్చినట్లు ఆలయ కార్యనిర్వణాధికారి సుధాకర్‌ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో దేవస్థాన సిబ్బంది, బ్యాంకు సిబ్బంది, పోలీసు సిబ్బంది, శ్రీజ్ఞాన సరస్వతి సేవాసమితి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement