కల్యాణానికి విరాళం.. | - | Sakshi
Sakshi News home page

కల్యాణానికి విరాళం..

Apr 6 2025 1:54 AM | Updated on Apr 6 2025 1:54 AM

కల్యాణానికి విరాళం..

కల్యాణానికి విరాళం..

లక్ష్మణచాంద: మండలంలోని చామన్‌పెల్లి గ్రా మంలోని ప్రసిద్ధ రామాలయంలో ఆదివారం శ్రీరామ నవమి సందర్భంగా నిర్వహించే రా ములోరి కల్యాణోత్సవానికి బీజేఎల్పీ నేత, ని ర్మల్‌ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి రూ.1.25 లక్షలు విరాళంగా అందించారు. బీజేపీ మండల నా యకులు ఆలయ కమిటీకి ఈ మొత్తం శనివా రం అందించారు. కార్యక్రమంలో పార్టీ మండ ల అధ్యక్షుడు చిన్నయ్య, మాజీ ఎంపీపీ అడ్వా ల రమేశ్‌, మాజీ ఎంపీటీసీ రాజు, కమిటీ స భ్యులు పాల్గొన్నారు. ఇదే ఆలయానికి గ్రామానికి చెందిన అయిట్ల సుదర్శన్‌ రూ.32,100 విరాళంగా ఆలయంలో కమిటి సభ్యులకు అందజేశారు. ఇందులో ఆలయ కమిటీ సభ్యులు రాజేందర్‌, ప్రశాంత్‌ రెడ్డి, సాగర్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement