అపూర్వ సమ్మేళనం | - | Sakshi
Sakshi News home page

అపూర్వ సమ్మేళనం

Published Mon, Mar 3 2025 7:07 AM | Last Updated on Mon, Mar 3 2025 7:07 AM

అపూర్

అపూర్వ సమ్మేళనం

మద్దూరు(హుస్నాబాద్‌): మండలంలోని లద్నూర్‌ పాఠశాలలో 2004–05లో పదోతరగతి పూర్తిచేసిన విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 20 యేళ్ల తర్వాత ఆదివారం పాఠశాలలో కలుసుకొని తమ చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకొన్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన నాటి గురువులను ఘనంగా సన్మానించారు. అనంతరం ఆటపాటలతో సందడి చేశారు.

దుబ్బాక: దౌల్తాబాద్‌ మండలం దొమ్మాట పాఠశాలలో 24యేళ్ల క్రితం చదువుకున్న(2001–02)టెన్త్‌ విద్యార్థులు సందడి చేశారు. ఆ నాటి స్మృతులను గుర్తుచేసుకొని సంతోషంగా గడిపారు. ఈ సందర్భంగా తమకు చదువు చెప్పిన గురువులు కృష్ణమచారి, గణపతి, రామకృష్ణ, రాజగోపాలచారి, రాంప్రభాకర్‌, ప్రవీణ్‌బాబు, గౌరీ మోహన్‌, జూహెద్‌ అలీని ఘనంగా సన్మానించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
అపూర్వ సమ్మేళనం1
1/1

అపూర్వ సమ్మేళనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement