Asia Team Championships 2022: లీగ్‌ దశలోనే భారత్‌ నిష్క్రమణ | Asia Team Championships 2022: Indian Teams Out Of Tourney | Sakshi
Sakshi News home page

Asia Team Championships 2022: లీగ్‌ దశలోనే భారత్‌ నిష్క్రమణ

Feb 19 2022 12:06 PM | Updated on Feb 19 2022 12:09 PM

Asia Team Championships 2022: Indian Teams Out Of Tourney - Sakshi

ఆసియా టీమ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల, మహిళల జట్లు లీగ్‌ దశలోనే నిష్క్రమించాయి. కౌలాలంపూర్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో శుక్రవారం జరిగిన చివరి రౌండ్‌ లీగ్‌ మ్యాచ్‌ల్లో భారత పురుషుల జట్టు 2–3తో ఇండోనేసియా చేతిలో... భారత మహిళల జట్టు 1–4తో జపాన్‌ చేతిలో ఓడిపోయాయి. ఇండోనేసియాతో పోటీలో భారత యువస్టార్స్‌ లక్ష్య సేన్, మిథున్‌ మంజునాథ్‌ రెండు సింగిల్స్‌లో గెలిచారు. 

చదవండి: Ind Vs Wi 3rd T20: మూడో టీ20కి స్టార్‌ ప్లేయర్లు దూరం... మరో కీలక సిరీస్‌కు కూడా డౌటే.. ఎందుకంటే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement