శౌర్యకు కాంస్యం | Bronze Medal for India in Squash Championship | Sakshi
Sakshi News home page

శౌర్యకు కాంస్యం

Jul 18 2024 3:46 AM | Updated on Jul 18 2024 12:08 PM

Bronze Medal for India in Squash Championship

హ్యూస్టన్‌ (అమెరికా): ప్రపంచ జూనియర్‌ స్క్వాష్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు కాంస్య పతకం లభించింది. అండర్‌–19 బాలుర సింగిల్స్‌ విభాగంలో 18 ఏళ్ల శౌర్య బావా భారత్‌కు కాంస్య పతకాన్ని అందించాడు. 

బుధవారం జరిగిన సెమీఫైనల్లో ఢిల్లీకి చెందిన శౌర్య 5–11, 5–11, 9–11తో టాప్‌ సీడ్, గత ఏడాది రన్నరప్‌ మొహమ్మద్‌ జకారియా (ఈజిప్‌్ట) చేతిలో ఓడిపోయాడు. 2014లో కుశ్‌ కుమార్‌ తర్వాత ఈ మెగా టోరీ్నలో పతకం నెగ్గిన రెండో భారతీయ ప్లేయర్‌గా శౌర్య గుర్తింపు పొందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement