బధిరుల సంఘ జిల్లా సమావేశం | - | Sakshi
Sakshi News home page

బధిరుల సంఘ జిల్లా సమావేశం

Apr 20 2025 12:25 AM | Updated on Apr 20 2025 12:25 AM

బధిరుల సంఘ జిల్లా సమావేశం

బధిరుల సంఘ జిల్లా సమావేశం

నెల్లూరు(బృందావనం): జిల్లాలో బఽధిరుల సంక్షేమం, అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని బధిరుల సంఘ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్వరరావు తెలిపారు. నగరంలోని పురమందిరంలో బధిరుల సంఘ జిల్లా సమావేశాన్ని శనివారం నిర్వహించారు. అనంతరం పలు అంశాలను లిఖితపూర్వకంగా ఆయన తెలియజేశారు. బధిరులకు సేవలను విస్తృతంగా అందిస్తున్నామని వివరించారు. సంఘం ఏర్పడి 35 ఏళ్లయిన సందర్భంగా సమావేశాన్ని నిర్వహించామని చెప్పారు. నూనె మల్లికార్జునయాదవ్‌, మన్నేపల్లి పెంచలరావు, గాదిరాజు రామకృష్ణ, చిలకా రామకృష్ణ, కుమార్‌, మల్లికార్జున, సంఘ నేతలు మస్తానయ్య, ప్రవీణ్‌, నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement