సోమశిలకు 24,833 క్యూసెక్కుల వరద | - | Sakshi
Sakshi News home page

సోమశిలకు 24,833 క్యూసెక్కుల వరద

Sep 29 2025 11:06 AM | Updated on Sep 29 2025 11:06 AM

సోమశిలకు 24,833 క్యూసెక్కుల వరద

సోమశిలకు 24,833 క్యూసెక్కుల వరద

సోమశిల: జలాశయానికి వరద జలాలు పెరిగినట్లు ప్రాజెక్ట్‌ ఈఈ శ్రీనివాసులు ఆదివారం తెలిపారు. పైతట్టు ప్రాంతంలోని ఆదినిమ్మాయపల్లి రెగ్యులేటర్‌ నుంచి 24,833 క్యూసెక్కుల వరద జలాలు జలాశయానికి చేరుతున్నాయన్నారు. ఈ వరద జలాలను జలాశయంలో నిల్వ ఉంచకుండా దిగువ కు విడుదల చేస్తామన్నారు. పెన్నానదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం జలాశయం నుంచి పెన్నానదికి 2,650, కండలేరుకు 6000, ఉత్తర కాలువకు 100 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామన్నారు. జలాశయంలో 72.87 టీఎంసీలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement