మాట తప్పడం బాబు నైజం
శుక్రవారం శ్రీ 28 శ్రీ మార్చి శ్రీ 2025
గిరిజనులకు చెందిన జీవో నంబర్ 3 పునరుద్ధరిస్తాను. గిరిజన ప్రాంతాల్లో నూరుశాతం ఉద్యోగాలు గిరిజనులకే. జిల్లాలో ఐటీడీఎ ఏర్పాటు చేస్తాను. 1/70 చట్టం సమర్ధంగా అమలు చేస్తాను.. – పాతపట్నం, పలాసలో
నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలివి.
●
● ఓవైపు థర్మల్ పవర్ ప్రాజెక్టుకు
వ్యతిరేకంగా ఉద్యమం
● మరోవైపు ఐటీడీఏ కోసం ఆందోళన
● ఇంకోవైపు గిరిజన
భూముల ఆక్రమణలపై నిరసన
● భవిష్యత్ కోసం ఎందాకై నా వెళ్తామని ప్రభుత్వానికి హెచ్చరిక
న్యూస్రీల్
శ్రీకాకుళం