TG: ఐఏఎస్‌ అధికారికి ‘ఈడీ’ నోటీసులు | ED Notices To Telangana IAS Officer Amoy Kumar | Sakshi
Sakshi News home page

TG: ఐఏఎస్‌ అధికారి అమోయ్‌కుమార్‌కు ఈడీ నోటీసులు

Oct 19 2024 6:14 PM | Updated on Oct 19 2024 6:26 PM

ED Notices To Telangana IAS Officer Amoy Kumar

సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి అమోయ్‌కుమార్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) నోటీసులిచ్చింది. ఈ నెల 23లేదా24 తేదీల్లో విచారణకు రావాలని నోటీసుల్లో కోరింది.

అమోయ్‌కుమార్‌  బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో రంగారెడ్డి కలెక్టర్‌గా పనిచేశారు.రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న సమయంలో చేసిన భూ కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై అమోయ్‌కుమార్‌ను ఈడీ విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: కలెక్టర్‌.. ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement