
హైదరాబాద్, సాక్షి: వ్యవసాయేతర భూములకు ఇచ్చిన రైతుబంధుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ భూములపై తీసుకున్న రైతుబంధు నిధులను తిరిగి ఇవ్వాలని లబ్ధిదారులకు నోటీసులు పంపించనుంది. ఈ మేరకు సొమ్ము రికవరీకి చర్యలు తీసుకోనుంది.
Published Thu, Jul 11 2024 8:22 PM | Last Updated on Thu, Jul 11 2024 8:22 PM
హైదరాబాద్, సాక్షి: వ్యవసాయేతర భూములకు ఇచ్చిన రైతుబంధుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ భూములపై తీసుకున్న రైతుబంధు నిధులను తిరిగి ఇవ్వాలని లబ్ధిదారులకు నోటీసులు పంపించనుంది. ఈ మేరకు సొమ్ము రికవరీకి చర్యలు తీసుకోనుంది.
Comments
Please login to add a commentAdd a comment