
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సోమవారం 3,298 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, వారిలో 9 మంది వైరస్ బారిన పడ్డారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8.41 లక్షలకు చేరింది. ఒక్కరోజులో కరోనా నుంచి ముగ్గురు కోలుకోగా, ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 8.37 లక్షలకు చేరింది.