
సోమవారం శ్రీ 7 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
– 8లోu
హనుమకొండ రెవెన్యూకాలనీ రామాలయంలో సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని తిలకిస్తున్న భక్తులు, తాళి బొట్టు చూపిస్తున్న పూజారి
కల్యాణ వైభోగమే..
గ్రేటర్ వరంగల్ నగరంలో ఆదివారం రామనామం మార్మోగింది. శ్రీసీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. రామాలయాలు, హనుమాన్ మందిరాల్లో భక్తుల సందడి నెలకొంది. ఉదయం నుంచి ప్రత్యేక పూజల అనంతరం మధ్యాహ్నం సీతారాముల కల్యాణాన్ని వేదపండితులు ఘనంగా నిర్వహించారు. లక్ష్మణ, ఆంజనేయ సమేత సీతారాములను దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించారు. ఆలయాల్లో వడపప్పు, మిర్యాల పానకం ప్రసాదాలను పంచిపెట్టారు. ఆలయ ఆవరణల్లో అన్నదానాలు జరిగాయి. స్థానిక ప్రజాప్రతినిధులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి కల్యాణంలో పాల్గొన్నారు. – సాక్షి, నెట్వర్క్
– మరిన్ని చిత్రాలు 9లోu

సోమవారం శ్రీ 7 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025

సోమవారం శ్రీ 7 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025

సోమవారం శ్రీ 7 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025

సోమవారం శ్రీ 7 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025