భీమవరం: భీమవరంలో అత్యవసర వైద్య సేవలందించడానికి క్రిటికల్ కేర్ ప్రత్యేక వైద్య విభాగం ఏర్పాటుకు ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పథకంలో రూ.23.75 కోట్ల నిధులు మంజూరయ్యాయని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ చెప్పారు. శుక్రవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భీమవరం ఏరియా ఆస్పత్రిలో 50 పడకల క్రిటికల్ కేర్ యూనిట్కు ఏప్రిల్లో శంకుస్థాపన చేస్తామన్నారు. అమృత భారత్ స్టేషన్ పథకంలో రాష్ట్రంలో 72 రైల్వే స్టేషన్లను గుర్తించగా వాటిలో భీమవరం, నరసాపురం తాడేపల్లిగూడెం స్టేషన్లకు సుమారు రూ.84 కోట్ల నిధులు మంజూరయ్యాయన్నారు. భీమవరం స్టేషన్లో ఇప్పటికే 55 శాతం పనులు పూర్తి చేసినట్టు చెప్పారు. నరసా పురం నుంచి నాగర్సోల్ వెళ్లే ఎక్స్ప్రెస్కు వీరవాసరంలో, వందే భారత్ రైలును మెయిన్ లైన్లో తాడేపల్లిగూడెంలో హాల్ట్ ఇవ్వడానికి కృషి చేస్తున్నామన్నారు. ఆకివీడు–దిగమర్రు బైపాస్ రోడ్డు పనులు త్వరితగతిని చేపట్టేలా చర్యలు తీసుకున్నామని కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ చెప్పారు.
Breadcrumb
- HOME
భీమవరంలో రకిటికల్ కేర్ యూనిట్
Mar 29 2025 1:12 AM | Updated on Mar 29 2025 1:10 AM
Advertisement
Related News By Category
-
ఆక్వా రైతులను ఆదుకోవాలి
గణపవరం: తమను ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు ఆక్వా రైతులు అధికారులకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. మంగళవారం గణపవరం, పిప్పర, కేశవరం, సరిపల్లె, కొత్తపల్లి, ముప్పర్తిపాడు, జల్లి కాకినాడ, తదితర గ్రామాల్లో ఆక్వా...
-
సేంద్రియ సాగుపై దృష్టి సారించండి
ఉండి: రైతులు అన్ని రకాల పంటలకు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులపై దృష్టి సారించాలని మార్టేరు అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ టీ శ్రీనివాస్ అన్నారు. ఖరీఫ్లో వరి, ఉద్యాన ప...
-
దుగ్గిరాలలో వైఎస్సార్ విగ్రహం ధ్వంసం
పెదవేగి : ఏలూరు జిల్లా పెదవేగి మండలం దుగ్గిరాల గ్రామంలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం ధ్వంసం చేశారు. ఈ ఘటనపై వైఎస్సార్సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం...
-
బడ్జెట్లో దళితులకు తగ్గిన కేటాయింపులు
ఏలూరు (ఆర్ఆర్పేట): ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో 2018–19 సంవత్సరంలో ఎస్సీ కార్పొరేషన్కు రూ.2,450 కోట్లు కేటాయించగా ప్రస్తుత బడ్జెట్లో కేవలం రూ.341 కోట్లు మాత్రమే కేటాయించి దళితులను మోసం చేశారని నవ్య...
-
● మద్ది క్షేత్రానికి పోటెత్తిన భక్తులు
జంగారెడ్డిగూడెం: గురవాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు స్వామివారికి ప్రభాతసేవ, నిత్యార్చన పూజలు జరిపారు. అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తు...
Related News By Tags
-
ఆక్వా రైతులను ఆదుకోవాలి
గణపవరం: తమను ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు ఆక్వా రైతులు అధికారులకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. మంగళవారం గణపవరం, పిప్పర, కేశవరం, సరిపల్లె, కొత్తపల్లి, ముప్పర్తిపాడు, జల్లి కాకినాడ, తదితర గ్రామాల్లో ఆక్వా...
-
సేంద్రియ సాగుపై దృష్టి సారించండి
ఉండి: రైతులు అన్ని రకాల పంటలకు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులపై దృష్టి సారించాలని మార్టేరు అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ టీ శ్రీనివాస్ అన్నారు. ఖరీఫ్లో వరి, ఉద్యాన ప...
-
దుగ్గిరాలలో వైఎస్సార్ విగ్రహం ధ్వంసం
పెదవేగి : ఏలూరు జిల్లా పెదవేగి మండలం దుగ్గిరాల గ్రామంలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం ధ్వంసం చేశారు. ఈ ఘటనపై వైఎస్సార్సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం...
-
బడ్జెట్లో దళితులకు తగ్గిన కేటాయింపులు
ఏలూరు (ఆర్ఆర్పేట): ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో 2018–19 సంవత్సరంలో ఎస్సీ కార్పొరేషన్కు రూ.2,450 కోట్లు కేటాయించగా ప్రస్తుత బడ్జెట్లో కేవలం రూ.341 కోట్లు మాత్రమే కేటాయించి దళితులను మోసం చేశారని నవ్య...
-
● మద్ది క్షేత్రానికి పోటెత్తిన భక్తులు
జంగారెడ్డిగూడెం: గురవాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు స్వామివారికి ప్రభాతసేవ, నిత్యార్చన పూజలు జరిపారు. అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తు...
Advertisement