బ్రహ్మంగారిమఠం : శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, గోవింద మాంబల నిత్య కళ్యాణానికి భక్తులు విరాళాలు ఇస్తున్నారు. సోమవారం రాజుపాళెం మండలం అరకటవేముల గ్రామానికి చెందిన రాచంరెడ్డి లక్ష్మీనారాయణరెడ్డి, ధర్మపత్ని వెంకటసుబ్బమ్మ కుటుంబ సభ్యులతో స్వామి మాస కళ్యాణంకు కార్తిక శుద్ద ద్వాదశ రోజున జరిపే ఈ కళ్యాణంకు రూ.1,00,150లు నగదు అందజేశారు. ఇదే క్రమంలో దువ్వూరు మండలం గుడిపాడు గ్రామానికి చెందిన మాబుషరీఫ్ ధర్మపత్ని రేష్మి రూ.1,00,116లు అందించారు. వీరికి స్థానిక పిట్ పర్సన్ శంకర్బాలాజీ,మఠం మేనేజర్ ఈశ్వరాచారిలు ప్రత్యేక పూజలు చేయించి స్వామి వారి తీర్థప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా పిట్ పర్సన్ మాట్లాడుతూ.. నూతనంగా తలపెట్టిన వీరబ్రహ్మేంద్ర, గోవిందమాంబల మాస కార్తిక శుద్ద ద్వాదశ రోజున జరిపే కళ్యాణానికి భక్తులకు వారికి తోచిన విధంగా విరాళాలు ఇస్తుండటం హర్షనీయమన్నారు.
Breadcrumb
- HOME
నిత్యకల్యాణానికి విరాళాలు
Mar 25 2025 1:32 AM | Updated on Mar 25 2025 1:30 AM
Advertisement
Related News By Category
-
అక్రమ కేసులపై మరోసారి కూటమి సర్కార్కు చుక్కెదురు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: అక్రమ కేసులపై మరోసారి కూటమి ప్రభుత్వానికి చుక్కెదురైంది. పులివెందులలో వైఎస్సార్ విగ్రహానికి జెండాలు తొలగించిన అంశంపై రెండు హత్యాయత్నం కేసులను పులివెందుల పోలీసులు నమోదు చేసి...
-
టీడీపీకి భారీ షాక్.. జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలోకి ఎస్.బాల సుబ్రమణ్యం
సాక్షి, తాడేపల్లి: అన్నమయ్య జిల్లా రాజంపేటలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో టీడీపీ సీనియర...
-
ప్రభుత్వ ఆదేశాల మేరకే పాఠశాలల విలీనం
చాపాడు: ప్రభుత్వ ఆదేశాల మేరకే పాఠశాలల విలీన ప్రక్రియ జరిగిందని ఈ క్రమంలో చియ్యపాడు, సిద్దారెడ్డిపల్లె గ్రామాల్లోని ఎంపీపీ స్కూల్లో గల 3, 4, 5 తరగతులను సమీపంలోని మోడల్ స్కూల్లో విలీనం చేశామని జిల్లా...
-
పాలిసెట్ కౌన్సెలింగ్కు 220 మంది హాజరు
కడప ఎడ్యుకేషన్: కడప నగర శివార్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో జరుగుతున్న మంగళవారం నాల్గవ రోజు కౌన్సెలింగ్కు 220 మంది హాజరయ్యారు. జిల్లావ్యాప్తంగా 50001వ ర్యాంకు నుంచి 68 వేల ర్యాంకులకు ...
-
4 నుంచి సౌమ్యనాథస్వామి బ్రహ్మోత్సవాలు
నందలూరు: జిల్లాలో అత్యంత ప్రాశస్త్యం పొందిన ఆలయాలలో ఒకటైన సౌమ్యనాథ స్వామి దేవాలయం బ్రహ్మోత్సవాలు జూలై 4 నుంచి నిర్వహించనున్నట్లు ఆలయ ఇన్స్పెక్టర్ దిలీప్ కుమార్ తెలిపారు. ఆయన మంగళవారం పత్రికా ప్రకట...
Related News By Tags
-
ప్రభుత్వ ఆదేశాల మేరకే పాఠశాలల విలీనం
చాపాడు: ప్రభుత్వ ఆదేశాల మేరకే పాఠశాలల విలీన ప్రక్రియ జరిగిందని ఈ క్రమంలో చియ్యపాడు, సిద్దారెడ్డిపల్లె గ్రామాల్లోని ఎంపీపీ స్కూల్లో గల 3, 4, 5 తరగతులను సమీపంలోని మోడల్ స్కూల్లో విలీనం చేశామని జిల్లా...
-
పాలిసెట్ కౌన్సెలింగ్కు 220 మంది హాజరు
కడప ఎడ్యుకేషన్: కడప నగర శివార్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో జరుగుతున్న మంగళవారం నాల్గవ రోజు కౌన్సెలింగ్కు 220 మంది హాజరయ్యారు. జిల్లావ్యాప్తంగా 50001వ ర్యాంకు నుంచి 68 వేల ర్యాంకులకు ...
-
4 నుంచి సౌమ్యనాథస్వామి బ్రహ్మోత్సవాలు
నందలూరు: జిల్లాలో అత్యంత ప్రాశస్త్యం పొందిన ఆలయాలలో ఒకటైన సౌమ్యనాథ స్వామి దేవాలయం బ్రహ్మోత్సవాలు జూలై 4 నుంచి నిర్వహించనున్నట్లు ఆలయ ఇన్స్పెక్టర్ దిలీప్ కుమార్ తెలిపారు. ఆయన మంగళవారం పత్రికా ప్రకట...
-
జిల్లాలో రూ.600 కోట్ల విద్యుత్ బకాయిలు
వేంపల్లె : జిల్లాలో రూ.600 కోట్ల విద్యుత్ బకాయిలు ఉన్నాయని విద్యుత్ శాఖ ఎస్ఈ రమణ తెలిపారు. మంగళవారం వేంపల్లెలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్యాలయాలు, ప్రభుత్వ కార్యా...
-
పాము కాటుతో మహిళ మృతి
సింహాద్రిపురం : మండల కేంద్రమైన సింహాద్రిపురంలో మంగళవారం పాము కాటుకు గురై మహిళ మృతి చెందింది. మృతురాలి కుమారుడి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సింహాద్రిపురంలోని ఎస్సీ కాలనీలో నివాసముంటున్న ప్రమీల (57)...
Advertisement