నారాయణ కాలేజీ విద్యార్థుల ఆత్మహత్యలను టీడీపీ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రశ్నించారు. ఇప్పటివరకు 14 మంది నారాయణ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. నారాయణ విద్యాసంస్థల యాజమాని మంత్రి నారాయణను ఎందుకు అరెస్ట్ చేయరని ఆమె ప్రశ్నించారు.
Published Fri, Oct 2 2015 7:34 PM | Last Updated on Thu, Mar 21 2024 8:51 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement