ట్రావెల్స్‌ బస్సు బోల్తా: ఒకరు మృతి | 10 passengers injured, Private travels bus turn over Tangutur area | Sakshi
Sakshi News home page

Published Thu, Aug 25 2016 9:07 AM | Last Updated on Thu, Mar 21 2024 8:52 PM

ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు ప్రమాద ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. గత రెండు రోజుల క్రితం నాయకన్‌గూడెంలో నాగార్జున సాగర్‌ కాలువలో ప్రైవేటు బస్సు బోల్తా పడి 10 మంది దుర్మరణం చెందిన ఘటన మరకముందే ప్రకాశం జిల్లాలో గురువారం మరో ప్రైవేటు బస్సు బోల్తా పడింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement