శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం దళ్లిపేటలో గురువారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన స్పందన అనే పదేళ్ల బాలికపై వీధికుక్కలు దాడి చేసి చంపాయి. పొలంలో ఉన్న వారికి ఉదయం టీ తీసుకెళ్తుండగా స్పందనపై కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Published Thu, Jul 14 2016 11:08 AM | Last Updated on Thu, Mar 21 2024 6:45 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement