ఏపీలో 4 ప్రైవేట్‌ యూనివర్శిటీలు | 4 privite universities for andhra pradesh | Sakshi
Sakshi News home page

Published Mon, Oct 31 2016 7:36 PM | Last Updated on Wed, Mar 20 2024 1:44 PM

ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు ప్రైవేట్‌ యూనివర్శిటీలను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. విశాఖపట్నంలో రెండు, శ్రీసిటీ, చిత్తూరులో ఒక్కొక్కటి చొప్పున ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సోమవారం కేబినెట్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement