పోలీసుల అదుపులో 74 ఎర్ర కూలీలు | 74 red sand smugglers arrested by police | Sakshi
Sakshi News home page

Published Fri, May 29 2015 10:27 AM | Last Updated on Fri, Mar 22 2024 11:04 AM

చిత్తూరు జిల్లా నుంచి వైఎస్సార్ జిల్లా రాజంపేటకు వెళుతున్న 74 మంది ఎర్ర చందనం కూలీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అదుపులోని వారంతా తమిళనాడుకు చెందిన వారిగా సమాచారం. వీరిని కడప జిల్లా చినమండెం పోలీసులు శుక్రవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement