జిల్లాలోని నాతవరం అటవీ ప్రాంతంలో విమాన శకలం దొరికిందన్న ప్రచారం పెద్ద కలకలం రేపుతోంది. ఈ అడవుల్లో వారం రోజుల క్రితం పెద్ద శబ్దం విన్నామని, అది విమానమై ఉండవచ్చంటూ నాతవరం మండలం దద్దుగుల గ్రామస్తులిచ్చిన సమాచారంతో వైమానిక దళం, అటవీశాఖ అధికారులు శనివారం రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే.
Published Mon, Aug 1 2016 9:13 AM | Last Updated on Thu, Mar 21 2024 7:44 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement