దేశ రాజధానిలో ఈ రోజు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఓ జర్నలిస్ట్పై సీరియస్ అయ్యారు. జైట్లీ ఓ సెమినార్లో బుల్లెట్ రైలు గురించి ప్రసంగిస్తున్నారు.జైట్లీ సీరియస్గా ప్రసంగిస్తున్న సమయంలో ఆయన్ని ఓ జర్నలిస్టు హిందీలో బుల్లెట్ ట్రైన్ను ఏమంటారని అడిగారు.
Published Sun, Sep 24 2017 2:51 PM | Last Updated on Fri, Mar 22 2024 11:20 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement