ప్రేమించలేదని నిప్పంటించాడు.. | boyfriend kills girlfriend | Sakshi
Sakshi News home page

Published Sat, Aug 19 2017 6:53 PM | Last Updated on Fri, Mar 22 2024 11:03 AM

ప్రేమ త్యాగం కోరుతుంది అంటారు. తాను ప్రేమించిన వ్యక్తి ఎక్కడ ఉన్నా సంతోషంగా సుఖంగా ఉండాలనే ప్రేమికులు కోరుకుంటారు. కానీ విశాఖ జిల్లాలో ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. తనను ప్రేమించలేదంటూ యువతిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. భీమిలి మండలం టీనగరం పాలెంలో శనివారం దారుణం చోటుచేసుకుంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement