మెడిసిన్ విద్యార్థిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన సహవిద్యార్థులు | classmates poured petrol on medicine student and fire | Sakshi
Sakshi News home page

Published Wed, Nov 13 2013 5:56 PM | Last Updated on Thu, Mar 21 2024 8:52 PM

కర్ణాటకలోని కోలార్ మెడికల్ కాలేజీలో విద్యార్థులు దారుణానికి పాల్పడ్డారు. మహబూబ్నగర్ జిల్లా కల్వకుర్తికి చెందిన విద్యార్థి కామేష్పై సహ విద్యార్థులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ ఘటన మంగళవారం రాత్రి జరిగింది. 60 శాతం గాయాలతో కామేష్ బెంగళూరు కింగ్జార్జ్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు. కామేష్పై దాడిచేసింది రాష్ట్ర విద్యార్థులేనని అనుమానిస్తున్నారు. కామేష్ తండ్రి అడ్వకేట్ అని తెలుస్తోంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement