ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో సంస్కరణలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఆరుగురు అధికారులతో కమిటీ వేసినట్టు మంత్రి రావెల కిశోర్బాబు చెప్పారు. కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఏ విధంగా అమలు చేయాలనే విషయంపై నిర్ణయం తీసుకోనున్నట్టు మంత్రి తెలిపారు.
Published Tue, Aug 4 2015 7:09 PM | Last Updated on Thu, Mar 21 2024 7:54 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement