'ఈ ప్రభుత్వానికి ప్రజా సమస్యలు పట్టడం లేదు' | G Srikanth reddy takes on tdp govt | Sakshi
Sakshi News home page

Published Sat, Dec 19 2015 11:59 AM | Last Updated on Fri, Mar 22 2024 11:19 AM

రాష్ట్రంలోని ప్రజా సమస్యలు టీడీపీ ప్రభుత్వానికి పట్టడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జి.శ్రీకాంత్రెడ్డి ఆరోపించారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద శ్రీకాంత్రెడ్డి మాట్లాడుతూ... అసెంబ్లీలో టీడీపీ అనుసరిస్తున్న వైఖరిపై నిప్పులు చెరిగారు

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement