రెండు కిలోల బంగారం పట్టివేత | gold captured in shamsabad airport | Sakshi
Sakshi News home page

Published Mon, Aug 17 2015 10:14 AM | Last Updated on Thu, Mar 21 2024 7:50 PM

శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం ఉదయం కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేశారు. ఈ క్రమంలో దోహా నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద రెండు కిలోల బంగారు లభ్యమైంది. పోలీసులు అతణ్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. తాను పంజాబ్ రాష్ట్రానికి చెందిన వాడినని ఆ ప్రయాణికుడు చెప్పినట్టు సమాచారం.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement