Published
Tue, Dec 22 2015 11:22 AM
| Last Updated on Thu, Mar 21 2024 8:11 PM
నేపాల్కు చెందిన 28 ఏళ్ల మానసిక వికలాంగురాలిపై పాశవిక హత్యాచారానికి పాల్పడిన ఏడుగురికి హరి యాణాలోని రోహ్తక్ అదనపు సెషన్స్ కోర్టు మరణశిక్ష విధిస్తూ సోమవారం తీర్పునిచ్చింది