' సైకోలు ఎంతమందనేది నిర్థారణ కాలేదు' | Injection needle case hand over to DSP soumya latha | Sakshi
Sakshi News home page

Published Thu, Aug 27 2015 10:33 AM | Last Updated on Wed, Mar 20 2024 1:06 PM

మహిళలపై సైకో చేస్తున్న ఇంజక్షన్ దాడులను తీవ్రంగా పరిగణిస్తున్నామని పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ స్పష్టం చేశారు. గురువారం ఏలూరులో ఎస్పీ భాస్కర్ భూషణ్ మాట్లాడుతూ...ఈ కేసును నర్సాపురం డీఎస్పీ సౌమ్యలతకు అప్పగించినట్లు ఆయన తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మహిళలపై దాడులు చేస్తున్నది సైకోగా భావిస్తున్నామన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement