నగరంలోని మియాపూర్లో ఉన్న ఓ కార్పొరేట్ కాలేజీలో దారుణం జరిగింది. మంగళవారం కాలేజీలో ఇంటర్ విద్యార్థిని పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలిని నిజామాబాద్కు చెందిన సాత్వికగా గుర్తించారు. తీవ్ర ఒత్తిడి కారణంగానే ఈ అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడిందని సహ విద్యార్థులు చెప్పారు. సాత్విక మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
Published Tue, Oct 18 2016 6:26 PM | Last Updated on Thu, Mar 21 2024 8:56 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement